భారత షూటర్ స్వప్నిల్ కు కాంస్య పతకంపారిస్ ఒలింపిక్స్లో భారత్కు ఇది మూడో పతకం.ఈ మూడు పతకాలు షూటింగ్లోనే వచ్చాయిపురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ త్రీ పొజిషన్ షూటింగ్ ఈవెంట్లో ఈ...
హైదరాబాద్, జులై 31 : తెలంగాణ గవర్నరుగా నియమితులైన జిష్ణు దేవ్ వర్మ బుధవారం హైద్రాబాదుకు సతీసమేతంగా విచ్చేశారు.
శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.
ప్రభుత్వ...
హైదరాబాద్, జులై 31 : మంత్రాలయం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.
ఆగష్టు 20,21,22న మంత్రాలయం లో నిర్వహించే రాఘవేంద్ర...
రుణమాఫీ రెండో విడత నిధుల విడుదలలక్షన్నరలోపు 6.40 లక్షల రైతులకు మాఫీఅసెంబ్లీ ప్రాంగణం నుంచే రైతుల ఖాతాల్లో జమరైతుల సంతోషంతో నా జన్మ ధన్యం: సీఎం రేవంత్ రెడ్డిహైదరాబాద్, జులై 30 :...
ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన మను భాకర్(శ్రీధర్ వాడవల్లి)పారిస్: ఒలింపిక్స్లో భారత్ తరఫున షూటింగ్ విభాగంలో 12 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ.. మను కాంస్యాన్ని కైవసం చేసుకుంది. విశ్వ క్రీడా వేదికపై...