దేశ‌వ్యాప్తంగా ఒకే సేక‌ర‌ణ విధానం

Date:

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ డిమాండ్‌
రాష్ట్రంలో పండిన ధాన్యం అంతా కొనాలి
ప్ర‌ధాన మంత్రికి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు లేఖ‌
హైద‌రాబాద్‌, మార్చి 23:
ధాన్యం సేక‌ర‌ణ‌పై దేశ‌వ్యాప్తంగా ఒకే విధానం ఉండాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణ‌లో పండివ‌న ధాన్యం అంతా కొనుగోలు చేయాల‌ని ఆయ‌న ప్ర‌ధాన మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు కేసీఆర్ ప్ర‌ధానికి ఒక లేఖ రాశారు. పంజాబ్‌లో ఒక‌లా… మిగిలిన రాష్ట్రాల్లో ఒక‌లా సేక‌ర‌ణ విధానం ఉంద‌నీ, దీనికి చ‌ర‌మ‌గీతం పాడాల‌నీ, దేశ‌వ్యాప్తంగా ఏక‌రూప సేక‌ర‌ణ విధానం అవ‌స‌ర‌మ‌ని ఆ లేఖ‌లో అభిప్రాయ‌ప‌డ్డారు. పంజాబ్‌లో మాదిరిగా తెలంగాణ‌లోనూ ఖ‌రీఫ్‌లో 90శాతం ధాన్యాన్ని సేక‌రించేందుకు వీలుగా ఎఫ్‌సిఐని ఆదేశించాల‌ని కోరారు. ఎఫ్‌సిఐ అనుస‌రిస్తున్న విధానాలు సందేహాల‌కు తావిచ్చేవిగా ఉంటున్నాయ‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Young India Skill university a role model for country

CM Revanth Appeals to Industrialists to play a key...

రాష్ట్ర సంపద పెంపునకు ఎం.ఎస్.ఎం.ఈ. పాలసీ-2024

విధానం లేకుండా అభివృద్ధి అసాధ్యంపాలసీ- 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డిహైదరాబాద్,...

యువ వికాసానికి ప్రజా ప్రభుత్వం ద్విముఖ వ్యూహం

ప్రజా పాలనా దినోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్హైదరాబాద్, సెప్టెంబర్ 17 :...

అధికారం పోయిందనే అక్కసులో కె.సి.ఆర్.: రేవంత్

చిల్లరగాళ్లను ఉసిగొల్పుతున్న మాజీ సీఎంకాలకేయ ముఠాలా తెలంగాణాపైకి చిల్లరగాళ్ళురాజీవ్ విగ్రహావిష్కరణలో రేవంత్...