Archive

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల సహాయం

రైలు ప్రమాద బాధితులకు ఏపీ సీఎం భ‌రోసామానవతా దృక్పథాన్ని చూపాల‌ని అధికారుల‌కు ఆదేశంఅమరావతి, ఏప్రిల్ 12: శ్రీకాకుళం రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఆదేశించారు. మృతుల...

శ్రీ‌కాకుళం జిల్లాలో ఘోర ప్ర‌మాదం

రైలు ఢీకొని ఆరుగురి దుర్మ‌ర‌ణం!దిగ్భ్రాతిని వ్య‌క్తంచేసిన సీఎం జ‌గ‌న్‌శ్రీ‌కాకుళం, ఏప్రిల్ 11: శ్రీ‌కాకుళం జిల్లా జి సిడ‌గం వ‌ద్ద సంభ‌వించిన ఘోర ప్ర‌మాదంలో ఆరుగురు ప్ర‌యాణికులు మ‌ర‌ణించారు. బాతువ వ‌ద్ద సాంకేతిక కార‌ణాల‌తో...

కొంద‌రికి ఝ‌ల‌క్ – మ‌రికొంద‌రికి స‌ర్‌ప్రైజ్‌

ఐదుగురు ఉప ముఖ్య‌మంత్రులుహోం శాఖ మంత్రి తానేటి వ‌నిత‌!ఏపీ క్యాబినెట్లో శాఖ‌ల కేటాయింపు!!అమ‌రావ‌తి, ఏప్రిల్ 11: ఆంధ్ర ప్ర‌దేశ్‌లో కొత్త క్యాబినెట్ కొలువుదీరిన వేళ ఏ మంత్రికి ఏ శాఖ ద‌క్కింది అనే...

ఢిల్లీలో కేసీఆర్ ర‌ణ‌భేరి

తెలంగాణ‌లో పండించిన వ‌రి ధాన్యాన్ని కొంటారా లేదా 24 గంట‌ల్లో చెప్ప‌ల‌ని డిమాండ్ చేస్తూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సోమ‌వారం న్యూఢిల్లీలో ప్యాడీ వార్ పేరిట దీక్ష చేప‌ట్టారు. ఈ దీక్ష‌లో బికెఎస్ అధ్య‌క్షుడు...

రైతు ఉద్య‌మంతో ఢిల్లీలో భూకంపం సృష్టిస్తాం: కేసీఆర్

కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాంధాన్యంపై 24 గంట‌ల డెడ్‌లైన్‌దమ్ముంటే న‌న్ను జైలుకు పంపండిబీజేపీని రైతులు ర‌ద్దె దించుతారుఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ ర‌ణ‌భేరిన్యూఢిల్లీ, ఏప్రిల్ 11: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు బీజేపీపై ర‌ణ‌భేరి మోగించారు....

Popular

Subscribe

spot_imgspot_img