రైలు ప్రమాద బాధితులకు ఏపీ సీఎం భరోసామానవతా దృక్పథాన్ని చూపాలని అధికారులకు ఆదేశంఅమరావతి, ఏప్రిల్ 12: శ్రీకాకుళం రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఆదేశించారు. మృతుల...
ఐదుగురు ఉప ముఖ్యమంత్రులుహోం శాఖ మంత్రి తానేటి వనిత!ఏపీ క్యాబినెట్లో శాఖల కేటాయింపు!!అమరావతి, ఏప్రిల్ 11: ఆంధ్ర ప్రదేశ్లో కొత్త క్యాబినెట్ కొలువుదీరిన వేళ ఏ మంత్రికి ఏ శాఖ దక్కింది అనే...
తెలంగాణలో పండించిన వరి ధాన్యాన్ని కొంటారా లేదా 24 గంటల్లో చెప్పలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం న్యూఢిల్లీలో ప్యాడీ వార్ పేరిట దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో బికెఎస్ అధ్యక్షుడు...
కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాంధాన్యంపై 24 గంటల డెడ్లైన్దమ్ముంటే నన్ను జైలుకు పంపండిబీజేపీని రైతులు రద్దె దించుతారుఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ రణభేరిన్యూఢిల్లీ, ఏప్రిల్ 11: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు బీజేపీపై రణభేరి మోగించారు....