తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఖరారుకు సమావేశం

Date:

హైదరాబాద్, మే 29 : తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశం నిర్వహించారు.

ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డితో పాటు ప్రముఖ కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జె.ఏ.సి. నాయకుడు రఘు, ఎమ్మెల్యేలు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణ ఆవిర్భావానంతరం ఏర్పడిన బి.ఆర్.ఎస్. ప్రభుత్వం కాకతీయ తోరణాన్ని రాష్ట్ర చిహ్నంగా నిర్ణయించింది.

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దానిని మార్చాలని సంకల్పించింది. అమరుల త్యాగాలను, వారి పోరాటాన్ని గుర్తు చేసేలా చిహ్నం ఉండాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్ష. ఆ మేరకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. అందులో భాగంగానే ఈ సమావేశం ఏర్పాటైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గణేశుని పూజిస్తే మౌస్ క్లిక్ చేసినట్టే…

నిరాడంబరుడు… విఘ్నలను తొలగించే రాజు(డా. పురాణపండ వైజయంతి)మౌస్‌ని ఒక్కసారి క్లిక్‌ చేస్తే...

గణేశ మండపాలకు ఉచిత విద్యుత్తు: రేవంత్

ఖైరతాబాద్ వినాయకునికి సీఎం పూజలుహైదరాబాద్, సెప్టెంబర్ 07 : ఖైరతాబాద్ గణేశ...

పదేళ్లలో కానిది ఎనిమిది నెలల్లో సాకారం

సుసాధ్యం చేసిన జర్నలిస్టు బంధు రేవంత్‌రెడ్డిజె.ఎన్.జె. హోసింగ్ సొసైటీకి రేపు భూమి...

విఘ్నాధిపతి రూపం – విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం

(వాడవల్లి శ్రీధర్)శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"శుక్లాంబరధరం అంటే...