తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఖరారుకు సమావేశం

Date:

హైదరాబాద్, మే 29 : తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశం నిర్వహించారు.

ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డితో పాటు ప్రముఖ కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జె.ఏ.సి. నాయకుడు రఘు, ఎమ్మెల్యేలు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణ ఆవిర్భావానంతరం ఏర్పడిన బి.ఆర్.ఎస్. ప్రభుత్వం కాకతీయ తోరణాన్ని రాష్ట్ర చిహ్నంగా నిర్ణయించింది.

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దానిని మార్చాలని సంకల్పించింది. అమరుల త్యాగాలను, వారి పోరాటాన్ని గుర్తు చేసేలా చిహ్నం ఉండాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్ష. ఆ మేరకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. అందులో భాగంగానే ఈ సమావేశం ఏర్పాటైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్

దుబాయ్: మెన్ ఇన్ బ్లూ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ కు చేరింది....

ఆరోజు డి.ఎన్. ప్రసాద్ ఏం చేశారంటే…?

ఎవరూ లేకున్నా ప్రత్యేక సంచికదీని వెనుక డి.ఎన్. ప్రసాద్ కృషిబాలయోగి మరణించి...

A Premier Rural Development Institute of India

National Institute of Rural Development and Panchayati Raj (NIRD&PR)...

Science for the common man

(Dr. N. Khaleel) Four years ago, Corona shook the world....