ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్

Date:

దుబాయ్: మెన్ ఇన్ బ్లూ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ కు చేరింది. ఆస్ట్రేలియా జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. రేపటి మ్యాచ్ విజేతతో ఈనెల తొమ్మిదిన ఫైనల్లో తలపడుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఇంకా మూడు బంతులు మిగిలిఉండగానే 264 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. భారత జట్టు 58 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ జోడి ఆటను గాడిలో పెట్టారు. కోహ్లీ 87 పరుగులకు అవుటయ్యాడు. ఆ సమయానికి భారత్ విజయానికి 47 పరుగుల దూరంలో ఉంది. ఈ దశలో కె.ఎల్. రాహుల్ కు హార్దిక్ పాండ్య తోడయ్యాడు. ఇద్దరూ కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. రాహుల్ 40 runs నాటవుట్ గా నిలిచారు. హార్దిక్ 28 పరుగులకు అవుటయ్యాడు. ఆసీస్ జట్టులో జంపా రెండు వికెట్లు పడగొట్టాడు.

1 COMMENT

  1. 👌👌👌 టీం ఇండియా సమిష్టిగా రాణించి ఫైనల్స్ కు తీసుకు వచ్చారు.All the best team India.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

సమయ పాలనతో సాగే రామాయణం

వాల్మీకి సంస్థ కార్యక్రమంలో డాక్టర్ వైజయంతిట్యాంక్ బండ్ పై వాల్మీకి విగ్రహానికి...

చీర కట్టుకుని రీల్స్ చేసినందుకు…

శారీ మూవీ వెనుక నిజాలు(వైజయంతి పురాణపండ) చీరకి చాలానే చరిత్ర ఉంది.పురాణ కాలంలో...

హైదరాబాద్ జలమండలికి వరల్డ్ వాటర్ అవార్డు

మార్చి 31 న న్యూ ఢిల్లీలో అందజేతహైదరాబాద్, ఏప్రిల్ 03 :...

Jana Sena and challenges

(Dr Pentapati Pullarao) Recently, there was a well-deserved celebration of...