తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఖరారుకు సమావేశం

Date:

హైదరాబాద్, మే 29 : తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశం నిర్వహించారు.

ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డితో పాటు ప్రముఖ కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జె.ఏ.సి. నాయకుడు రఘు, ఎమ్మెల్యేలు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణ ఆవిర్భావానంతరం ఏర్పడిన బి.ఆర్.ఎస్. ప్రభుత్వం కాకతీయ తోరణాన్ని రాష్ట్ర చిహ్నంగా నిర్ణయించింది.

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దానిని మార్చాలని సంకల్పించింది. అమరుల త్యాగాలను, వారి పోరాటాన్ని గుర్తు చేసేలా చిహ్నం ఉండాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్ష. ఆ మేరకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. అందులో భాగంగానే ఈ సమావేశం ఏర్పాటైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అధికారం పోయిందనే అక్కసులో కె.సి.ఆర్.: రేవంత్

చిల్లరగాళ్లను ఉసిగొల్పుతున్న మాజీ సీఎంకాలకేయ ముఠాలా తెలంగాణాపైకి చిల్లరగాళ్ళురాజీవ్ విగ్రహావిష్కరణలో రేవంత్...

Anti- defection laws need a review

(Dr Pentapati Pullarao) There is much news when MLAs or...

Onam the festival of Colors and Flowers

(Shankar Raj) Kerala in many ways is a strange state....

మీది ఉద్యోగం కాదు… భావోద్వేగం

ఎస్.ఐ.ల పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్కాస్మటిక్ పోలీసింగ్ కాదు... కాంక్రీట్...