Saturday, March 25, 2023
HomeArchieveజ‌గ‌న్‌తో నీతి ఆయోగ్ బృందం భేటీ

జ‌గ‌న్‌తో నీతి ఆయోగ్ బృందం భేటీ

అమ‌రావ‌తి, మే 6: నీతి ఆయోగ్‌ బృంద సభ్యులు శుక్ర‌వారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. యూఎన్‌డీపీ భాగస్వామ్యంతో ప్రణాళికా విభాగంలో సుస్ధిర ఆర్ధిక ప్రగతి కోసం నిర్ధేశించుకున్న లక్ష్యాల సాధనపై మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటుచేయనున్న నేప‌థ్యంలో ఈ అంశంపై సీఎం వైఎస్‌ జగన్‌తో సమావేశమై చర్చించారు.

ఈ సమావేశంలో నీతి ఆయోగ్‌ సలహాదారు (ఎస్డీజీ) సాన్యుక్త సమద్దార్‌ (ఐఏఎస్‌), చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ప్రణాళికా శాఖ కార్యదర్శి జీఎస్‌ఆర్‌కే విజయ్‌కుమార్, యూఎన్‌డీపీ (ఇండియా) ముఖ్య సలహాదారు మీనాక్షి కతెల్, నీతి ఆయోగ్‌ ఎస్డీజీ ఆఫీసర్స్‌ అలెన్‌ జాన్, సౌమి గుహ, యూఎన్‌డీపీ డిప్యూటీ రెసిడెంట్‌ రెప్రజెంటెటివ్‌ డెన్నిస్‌ కర్రీ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ