Tuesday, March 28, 2023
HomeArchieveబొజ్జ‌ల మృతికి కేసీఆర్ సంతాపం

బొజ్జ‌ల మృతికి కేసీఆర్ సంతాపం

హైద‌రాబాద్‌, మే 6: ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మరణం పట్ల..ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి హయాంలో తనతో పాటు కలిసి పనిచేసిన రాజకీయ సహచరునీ, ఆత్మీయ మిత్రునీ కోల్పోయానని సిఎం కెసిఆర్ విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత., అనారోగ్యం తో బాధపడుతున్న బొజ్జలను ఆయన నివాసానికి వెల్లి పరామర్శించిన జ్జాపకాలను సిఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. బొజ్జల మరణం పట్ల ఆవేదన చెందిన సిఎం కెసిఆర్ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ