న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: 1 2022-2023 వార్షిక బడ్జెట్కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మంగళవారం ఉదయం 10గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ ముందు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉంచారు. బడ్జెట్ను క్యాబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉదయం 11 గంటలకు నిర్మల బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెడతారు.